Jagananna Vidya Deevena Scheme
-
#Andhra Pradesh
AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్
శుక్రవారం విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు (Pamarru ) సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఫై బీటెక్ స్టూడెంట్ […]
Published Date - 02:06 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
CM Jagan: పేద విద్యార్థుల కలను నెరవేర్చడమే జగనన్న విద్యా దీవెన లక్ష్యం : సీఎం జగన్
CM Jagan: జగనన్న విదేశీ విద్యా దీవెన గ్రాంట్, పౌర సేవల ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. నిధులు రూ. అర్హులైన 390 మంది విద్యార్థుల ఖాతాలకు 41.59 కోట్లు జమ చేశారు. వారిలో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 95 మంది విద్యార్థులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 95 మంది అభ్యర్థులలో 11 మందికి కూడా నిధులు అందుతాయి. నిరుపేద విద్యార్థులు తమ […]
Published Date - 02:10 PM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
AP : ఇవాళ జగనన్న విద్యాదీవేన నిధుల విడుదల…మదనపల్లిలో బటన్ నొక్కనున్న సీఎం జగన్..!!
ఆర్థికస్థోమత లేక చదువుకుల దూరం అవుతున్న విద్యార్థుల కోసం ఏపీ సీఎం జగన్…జగనన్న విద్యాదీవేన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేస్తోంది సర్కార్. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా కాలేజీలకు మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది. ఇందులో భాగంగానే నేడు జగనన్న విద్యాదీవేన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో […]
Published Date - 05:39 AM, Wed - 30 November 22 -
#Andhra Pradesh
Jagananna Vidya Deevena : జగనన్న `విదేశీ విద్యా దీవెన` గగనం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన `విదేశీ విద్యా దీవెన` పథకాన్ని అందుకోవడం చాలా కష్టం.
Published Date - 02:02 PM, Sat - 6 August 22 -
#Andhra Pradesh
AP Literacy: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలి – సీఎం జగన్
రాష్ట్రంలో 100% అక్షరాస్యత మాత్రమే కాకుండా 100% గ్రాడ్యుయేషన్ రేటు కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Published Date - 04:06 PM, Wed - 1 December 21