Italy
-
#Speed News
Giorgia Meloni: ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం..!
ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 03:41 PM, Sat - 22 October 22 -
#Trending
Wheel Falls Off: గాల్లోకి విమానం.. నేలపైకి చక్రం.. ఎక్కడంటే..?
ఇటలీలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని వెనుక ఉండే ఓ చక్రం ఊడి పోయింది.
Published Date - 05:55 PM, Thu - 13 October 22 -
#India
Sonia Gandhi : సోనియాగాంధీ తల్లికి కన్నీటి వీడ్కోలు..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కాలం చేశారు.
Published Date - 06:57 PM, Wed - 31 August 22 -
#Speed News
Mt Vesuvius Incident: సెల్ఫీ తీసుకుందామని అగ్నిపర్వతంలో పడిపోయాడు.. చివరికి అలా?
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అటువంటి ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం కూడా ఒకటి. ఈ అగ్నిపర్వతం ఇటలీలోని నేపుల్స్ నగరానికి దగ్గరగా ఉంది. అయితే పర్యాటకులకు ఈ అగ్నిపర్వతం ప్రధాన బిలం వద్దకు అనుమతి ఉండదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే అటువంటిది అమెరికాకు చెందిన పర్యాటకుల కుటుంబం అక్కడ ఉన్న వ్యక్తులు కళ్ళు కప్పి నిషేధించబడిన ప్రాంతంలోకి ప్రవేశించారు. అలా ఎవరికంటే పడకుండా అడ్డదారుల్లో […]
Published Date - 07:15 AM, Wed - 13 July 22 -
#Cinema
Mahesh Babu: ఇటలీ టూర్ లో మహేశ్.. ఫ్యామిలీ ఫొటో వైరల్!
మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
Published Date - 01:12 PM, Mon - 13 June 22 -
#Andhra Pradesh
Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాది ఏప్రిల్లో సెలవుల కోసం కర్నూలుకు వచ్చాడు. తరువాత అతను సెప్టెంబర్లో ఇటలీకి తిరిగి వెళ్లాడు. […]
Published Date - 12:50 PM, Sun - 12 June 22 -
#Speed News
Punjab: రాహుల్ గాంధీ పై పంజాబ్ కాంగ్రెస్ ఫైర్
రాహుల్ గాంధీ పై మరోసారి పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 3న మోగా జిల్లాలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అయన న్యూ ఇయర్ వేడుకల కొరకు ఇటలీ వెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీ ని రద్దు చేసుకున్నారు. అనేక గ్రూపులుగా ఏర్పడ్డ పంజాబ్ కాంగ్రెస్ ను ఒక వేదిక పైకి తీసుకురావడానికి ఈ ర్యాలీ […]
Published Date - 11:36 AM, Fri - 31 December 21