Iran News
-
#Speed News
Earthquake: ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
వాయువ్య ఇరాన్లోని పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లోని ఖోయ్ నగరంలో శనివారం రాత్రి సంభవించిన భూకంపం (Earthquake) సంభవించింది. ఇది భారీ విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.టిఆర్టి వరల్డ్ ప్రకారం.. భూకంపంలో ఏడుగురు మరణించారు.
Published Date - 07:07 AM, Sun - 29 January 23