IPL Trophy
-
#India
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 05:50 PM, Wed - 4 June 25 -
#Speed News
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Published Date - 02:06 PM, Tue - 3 June 25