Instructions To Banks
-
#India
Vijay Mallya : కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా
మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సుమారు రూ.6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా, ఈ రుణానికి సంబంధించి రూ.14,000 కోట్లను బ్యాంకులు రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Published Date - 06:11 PM, Wed - 5 February 25