Industries
-
#Andhra Pradesh
Lokesh : సింగపూర్ పర్యటన విజయవంతం.. ఏపీకి పెట్టుబడుల పునాది వేసిన మంత్రి లోకేశ్
గతంలో ఆంధ్రప్రదేశ్తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published Date - 10:30 AM, Thu - 31 July 25 -
#Speed News
Duddlla Sridhar Babu : తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది
Duddlla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పేది కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Published Date - 05:13 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రై
Published Date - 03:48 PM, Wed - 16 April 25 -
#India
Union Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? సర్వే ఎలా సిద్ధం చేస్తారు?
కేంద్ర ఆర్థిక మంత్రి 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఎన్నికల తర్వాత కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు
Published Date - 03:08 PM, Tue - 23 January 24 -
#Telangana
CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్
CM Revanth: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రటేరియట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే, 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు […]
Published Date - 09:16 PM, Sat - 6 January 24 -
#Speed News
Telangana Pragathi Patham: తెలంగాణ ప్రగతి పథం బుక్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
Published Date - 07:40 AM, Tue - 25 July 23