Indian Fishermen
-
#India
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వేటలో పాల్గొంటుండగా శ్రీలంక నేవీ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం మన్నార్లోని ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు.
Published Date - 10:31 AM, Wed - 6 August 25 -
#India
Indian Fishermen : పాక్ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల
కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
Published Date - 11:38 AM, Sat - 22 February 25 -
#India
Sri Lankan Navy Firing : శ్రీలంక నేవీ ఫైరింగ్.. ఐదుగురు భారత మత్స్యకారులకు గాయాలు
ఈవిషయం తెలిసిన వెంటనే జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఆ ఆస్పత్రిని(Sri Lankan Navy Firing) సందర్శించారు.
Published Date - 04:42 PM, Tue - 28 January 25 -
#India
Diwali – 80 : ఆ 80 మంది జీవితాల్లో మూడేళ్ల తర్వాత దీపావళి
Diwali - 80 : వాళ్ల జీవితాలకు ఈరోజు నిజమైన దీపావళి.
Published Date - 07:50 PM, Sun - 12 November 23 -
#India
Indian Fishermen: 200 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్
దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్సర్లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు.
Published Date - 07:34 AM, Sat - 3 June 23 -
#India
198 Fishermen: పాక్ జైలు నుంచి 198 మత్స్యకారులు విడుదల, భారత్ కు అప్పగింత
పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న 198 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు విడుదల చేసింది.
Published Date - 11:59 AM, Sat - 13 May 23 -
#Trending
Indian Fishermen Arrested : భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ.. మైనర్ సహా 15 మంది..?
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి తమ దేశ జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడుకు...
Published Date - 06:57 AM, Mon - 7 November 22 -
#South
TN Boats: తమిళనాడు మత్స్యకార పడవను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక
శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పడవ మునిగిపోయింది.
Published Date - 08:09 PM, Thu - 20 January 22