Indian Economy
-
#India
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
#Business
Stock Market : జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్కు బూస్ట్..
Stock Market : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికే కాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా కొత్త ఊపుని ఇచ్చాయి. సామాన్యుడి జీవితంలో ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబ్లను సవరించడంపై తీసుకున్న ఈ నిర్ణయం గురువారం మార్కెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది.
Published Date - 11:02 AM, Thu - 4 September 25 -
#India
PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.
Published Date - 12:57 PM, Tue - 2 September 25 -
#Speed News
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 30 August 25 -
#India
Urjit Patel : ఉర్జిత్ పటేల్కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Published Date - 12:58 PM, Fri - 29 August 25 -
#India
Textile Industry : దేశీయ టెక్స్టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు
ఈ నిర్ణయం టెక్స్టైల్ పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఉత్సాహం రేపుతోంది.
Published Date - 11:01 AM, Thu - 28 August 25 -
#India
US Tariffs : భారత్పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి
ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Published Date - 10:20 AM, Wed - 27 August 25 -
#Business
Stock Market : Sensex, Nifty పెరుగుదల వెనుక గేమ్చేంజర్ చర్యలు ఏమిటి?
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభాన్ని గ్యాప్-అప్తో ప్రారంభించింది, ఇది ప్రధానంగా GST పునరావృత విధానాలపై వచ్చే ఆశాభావాల కారణంగా సంభవించిందని విశ్లేషకులు శనివారం పేర్కొన్నారు.
Published Date - 11:40 AM, Sat - 23 August 25 -
#India
PM Modi : సామాన్యులకు దీపావళి కానుక.. తగ్గనున్న జీఎస్టీ రేట్లు: ప్రధాని మోడీ
ముఖ్యంగా సామాన్య ప్రజలకు రిలీఫ్ ఇవ్వడమే లక్ష్యంగా, నిత్యవసర వస్తువులపై వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ)లో భారీ కోతను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ దీపావళి మీకో ప్రత్యేకమైనది కానుంది. మీరు ఒక్కటి కాదు, రెండు దీపావళులు జరుపుకుంటారు. ఎందుకంటే సామాన్యులపై ఉన్న పన్ను భారం తగ్గించేందుకు మేం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సాధారణ గృహాల్లో వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించబోతున్నాం అని పేర్కొన్నారు.
Published Date - 11:48 AM, Fri - 15 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : భారత్ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Published Date - 10:12 AM, Tue - 12 August 25 -
#India
RBI Governor : అమెరికా సుంకాలు పెంచినా.. భారతకు టెన్షన్ లేదు
RBI Governor : అమెరికా టారిఫ్ పెంపు భారత్ ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Published Date - 02:29 PM, Wed - 6 August 25 -
#Business
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Published Date - 11:05 AM, Wed - 6 August 25 -
#World
Tariffs : భారత్పై మరిన్ని సుంకాలు పెంచుతా.. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ చేసిన ఆరోపణల ప్రకారం, భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ విక్రయించి లాభాలు పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పరోక్షంగా రష్యాకు ఆర్థికంగా బలాన్నిచ్చే చర్యగా ఆయన అభివర్ణించారు.
Published Date - 10:55 AM, Tue - 5 August 25 -
#India
Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు
Unclaimed Deposits : భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో యజమానులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
Published Date - 11:44 AM, Tue - 29 July 25 -
#Business
Stock Markets : ఐటి, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్ 542 పాయింట్లు పతనం
Stock Markets : ఐటి, రియాల్టీ, కన్స్యూమర్ గూడ్స్ , ఇంధన రంగాలలో భారీ అమ్మకాల తర్వాత గురువారం భారత స్టాక్ మార్కెట్ ప్రతికూలతలో స్థిరపడింది. గత సెషన్లో లాభాల ఊపును బ్రేక్ చేస్తూ, సెన్సెక్స్ 542.47 పాయింట్లతో 0.66 శాతం తగ్గి 82,184.17 వద్ద ముగిసింది.
Published Date - 07:43 PM, Thu - 24 July 25