India Vs England 4th Test
-
#Sports
Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు.. రూ. 5 కోట్లు కట్టాలని!
నితీష్ రెడ్డి తన మాజీ ప్లేయర్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్కు రూ. 5 కోట్లకు పైగా బకాయిపడి ఉన్నాడని ఆ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో నితీష్ రెడ్డికి 'స్క్వేర్ ది వన్' మధ్య ఒప్పందం ముగిసినట్లు సమాచారం.
Published Date - 03:47 PM, Sun - 27 July 25 -
#Sports
Ball Tampering: భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్లో బాల్ టాంపరింగ్ కలకలం.. వీడియో వైరల్!
ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 669 పరుగుల వద్ద ముగించింది, ఇందులో జో రూట్ 150 పరుగులు, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేశారు. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు.
Published Date - 03:22 PM, Sun - 27 July 25 -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ మరో రికార్డు.. ఒకే టెస్టు సిరీస్లో 600కు పైగా పరుగులు..!
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఫామ్లో ఉన్నాడు.
Published Date - 09:15 PM, Sat - 24 February 24 -
#Sports
India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 219/7..!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ (India vs England 4th Test) రాంచీలో జరుగుతోంది. జో రూట్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 04:59 PM, Sat - 24 February 24 -
#Sports
Bumrah: బుమ్రా రాంచీ టెస్టు ఆడాలనుకున్నాడు..? మరి మేనేజ్మెంట్ ఎందుకు రెస్ట్ ఇచ్చింది..?
ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah)కు విశ్రాంతినిచ్చారు.
Published Date - 10:24 AM, Thu - 22 February 24