Inaugurate
-
#India
Sudarshan Setu: సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన మోదీ
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సుదర్శన్ సేతును ప్రారంభించారు.
Date : 25-02-2024 - 10:47 IST -
#Andhra Pradesh
CM Jagan Live: విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
విశాఖపట్నం రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ సంస్థ నూతనంగా నిర్మించిన కేంద్రాన్ని సీఎం జగన్మోహన రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో సీఎం జగన్ పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
Date : 16-10-2023 - 2:55 IST -
#Telangana
Telangana IT HUB: నిజామాబాదులో ఐటీ హబ్..కేటీఆర్ చేతులమీదుగా రేపే ప్రారంభం
తెలంగాణ రాకతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన బడా ఐటి కంపెనీలు నగరానికి క్యూ కట్టాయి.
Date : 08-08-2023 - 2:25 IST -
#Speed News
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ
కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది.
Date : 21-05-2023 - 3:13 IST