Idupulapaya
-
#Andhra Pradesh
Vijayamma- Jagan: విజయమ్మ- జగన్కు మధ్య ఉన్న ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వచ్చాయా?
గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంతో ఆస్తి తగాదాలతో తల్లి విజయమ్మ దూరంగా ఉన్న విషయం మనకు విధితమే. క్రిస్మస్ వేడుకల్లో జగన్ తో పాటు పాల్గొనడంతో జిల్లాలో పెద్ద చర్చే నడుస్తుంది.
Date : 25-12-2024 - 10:00 IST -
#Andhra Pradesh
Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్ జగన్.. రీజన్ ఇదే..!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.
Date : 05-07-2024 - 2:47 IST -
#Andhra Pradesh
Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు. We’re now on WhatsApp. Click to Join. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) […]
Date : 18-03-2024 - 4:00 IST -
#Andhra Pradesh
YS Sisters Meet: వైఎస్ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 29-01-2024 - 3:25 IST -
#Andhra Pradesh
YS Rajasekhara Reddy: రాహుల్ కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
Date : 08-07-2023 - 2:03 IST -
#Speed News
IIIT : ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు.. ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు షాక్ ఇచ్చిన అధికారులు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ
Date : 05-05-2023 - 9:31 IST -
#Andhra Pradesh
YSR Vardhanthi : ఇడుపులపాయ వేదికగా మూగసైగలు
స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ వద్ద ఆయన కుటుంబం ఒకే ఫ్రేమ్ లో కనిపించింది.
Date : 02-09-2022 - 11:59 IST -
#Andhra Pradesh
YS Jayanthi 2022 : జగన్ కుటుంబ సమేత.! వైఎస్ ఎస్టేట్ లో డిన్నర్!!
వైఎస్ కుటుంబ అభిమానులు, వైసీపీ క్యాడర్ సంబరపడే దృశ్యం ఇడుపులపాయలో కనిపించింది.
Date : 08-07-2022 - 11:55 IST -
#Andhra Pradesh
Idupulapaya : జగన్ కుటుంబ కథా చిత్రం! ఇడుపులపాయ టూ ప్లీనరీ!!
అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తోంది. గుంటూరు కేంద్రంగా జరిగే ప్లీనరీ 2024 దిశగా తీర్మానాలను చేయబోతుంది
Date : 07-07-2022 - 12:19 IST