ICT Mumbai
-
#Business
Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!
విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది.
Date : 07-06-2025 - 4:20 IST