IAS Officers
-
#Telangana
CM Revanth: కలెక్టర్లు ఆఫీసు దాటడం లేదు: రేవంత్
కలెక్టర్లపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు కార్యాలయాలు కూడ దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Date : 02-07-2024 - 9:57 IST -
#Speed News
IAS Transfers : జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి.. భారీగా ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 24-06-2024 - 12:45 IST -
#Speed News
Incharge VCs : పది యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు.. ఐఏఎస్లకు బాధ్యతలు
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగిసింది.
Date : 21-05-2024 - 5:09 IST -
#Telangana
Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్
గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు
Date : 30-01-2024 - 8:59 IST -
#Telangana
Telangana : తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Cogress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల (IAS Officers Transfer) బదిలీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రేవంత్ సర్కార్..తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా రాధికా గుప్తా ములుగు అడిషనల్ కలెక్టర్గా పి.శ్రీజ నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా […]
Date : 15-12-2023 - 8:16 IST -
#Speed News
IAS Officers: రాత్రికి రాత్రే ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఉత్తరప్రదేశ్లో స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు యోగి ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.
Date : 15-08-2023 - 9:33 IST -
#Andhra Pradesh
IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. 8 జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే.. !
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.
Date : 07-04-2023 - 8:43 IST -
#India
3 Arrested : ఐఏఎస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్లు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లు పోలీసులు
Date : 12-12-2022 - 7:01 IST -
#India
Controversial IAS Officers: వైరల్ అవుతోన్న డాగ్ వాక్ వివాదం…ఆమె అరుణాచల్ ప్రదేశ్..అతను లడఖ్..!!
త్యాగరాజస్టేడియంలో డాక్ వాక్ వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర హెం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 27-05-2022 - 5:30 IST -
#Andhra Pradesh
IAS Officers: ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష.. తరువాత నిలుపుదల
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు.. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
Date : 07-05-2022 - 10:03 IST -
#Speed News
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 16-01-2022 - 9:14 IST