Hotel Prices Hike
-
#India
Ayodhya Hotels: అయోధ్యలో హోటల్ గది అద్దె.. రోజుకు రూ. లక్ష, పెరుగుతున్న హోటల్ బుకింగ్స్..!
జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. దీని కారణంగా హోటల్ గదులు (Ayodhya Hotels), అలాగే ఆహారం, అద్దెలు అకస్మాత్తుగా పెరిగాయి.
Published Date - 01:10 PM, Thu - 11 January 24 -
#India
Hotel Prices Hike: ప్రపంచంలోని ఈ 10 నగరాల్లో హోటల్ ధరలు ఎక్కువ.. భారత్ లో ఏ నగరాలు అంటే..?
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో ప్రపంచంలోని అనేక నగరాల్లో హోటల్ గదుల అద్దె (Hotel Prices Hike)లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. బోస్టన్ నుంచి ముంబై వంటి నగరాల్లో హోటల్ అద్దెలు రెండంకెల పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.
Published Date - 10:54 AM, Tue - 10 October 23