Hot Summer
-
#Speed News
AP News: రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఆ మండలాలకు హెచ్చరిక
AP News: బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలను అధికారులు గుర్తించారు. మన్యం2, శ్రీకాకుళం8, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం 17, విజయనగరం25, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు10, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ10, కోనసీమ9, […]
Published Date - 06:22 PM, Tue - 9 April 24 -
#Life Style
Summer: మట్టి కుండ నీరే మహా ఔషధం.. ఎందుకో తెలుసా
Summer: ఎండ వేడిని తట్టుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరమతుంది. తరచుగా రిఫ్రిజిరేటర్ నుండి నీటిని సేవించటం వల్ల శరీర ఉష్ణోగ్రతను దెబ్బతీస్తుంది. రిఫ్రిజిరేటర్ వాటర్ తాగటంవల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రిఫ్రిజిరేటర్ వాటర్ సేవించటం వల్ల హృదయ స్పందనలో మార్పులు, మలబద్ధకం, తలనొప్పులు, కొవ్వు నిల్వ, వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే నీరు సహజంగా చల్లబడతాయి. ఈ పురాతన కాలం నుండి వస్తున్న ఈ విధానం […]
Published Date - 12:26 PM, Sun - 7 April 24 -
#Health
Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే
Summer: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండటంతో వడదెబ్బ బారిన పడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు చెక్ పెట్టొచ్చు.. అవి ఏమిటంటే.. వడదెబ్బకు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దు. ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాల్లోని నీటిని తాగి ఎండ బారి నుంచి కాపాడుకోవాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు […]
Published Date - 12:24 AM, Fri - 5 April 24 -
#Life Style
Summer: మాడు పగిలే ఎండలు.. భానుడి భగభగలకు చెక్ పెడుదాం ఇలా!
Summer: ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రమంటున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ సమ్మర్ బారిన పడుతున్నారు. మున్ముందు ఎండల పెరిగే అవకాశం ఉండటంతో భానుడు తన ప్రతాపాన్నిమరింత చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలర్జీ, చర్మ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి […]
Published Date - 11:35 AM, Thu - 4 April 24 -
#Speed News
Alert: రాష్ట్రంలో అత్యధిక ఉష్టోగ్రత నమోదు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Alert: తెలంగాణలోని పలు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎండలు భగభగమండుతున్నాయి. దీంతో రాష్ట్రం లోనే అత్యదిక ఉష్టోగ్రత నమోదయ్యాయి. ఇక అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దస్తురబాద్ 43.1, అంకపూర్ 42.1, నర్సాపూర్ జి 41.9, కడెం 41.1, ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి ) 42.3 , చాప్రాల 42.2, సాత్నాల 41.6, బేలా 41.5, ఆదిలాబాద్ […]
Published Date - 10:35 AM, Fri - 29 March 24 -
#Life Style
Drinking Water: మట్టి కుండల్లో నీటిని తాగడం వల్ల ఇన్ని హెల్త్ బెన్ ఫిట్స్ ఉన్నాయా
Drinking Water: ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాప చూపుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమ్మర్ ను బీట్ చేసేందుకు చల్లని నీటిని తాగుతున్నారు. అయితే చాలామంద మట్టి కుండల్లో నీటిని తాగడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రిడ్జ్ కు బదులు మట్టికుండలోని నీరు మనకు అవసరమైనంత చల్లగా ఉండటంతోపాటు పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ నీరు తాగడం అత్యుత్తమం. కుండలో నీళ్ళు త్రాగితే అల్కలైన్ అనే పదార్ధం ఉంటుంది ఇది శరీరంలో […]
Published Date - 10:56 AM, Thu - 28 March 24 -
#Speed News
Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.రాగల ఐదురోజుల పాటు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ […]
Published Date - 10:42 AM, Thu - 28 March 24 -
#Speed News
Summer: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత షురూ
Summer: తెలంగాణలో రేపటి నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్(Hyderabad)లో 36- 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది ఎండలు దెబ్బ భాగ్యనగర్ వాసులు అల్లాడిపోయారు. […]
Published Date - 11:29 PM, Fri - 16 February 24 -
#Speed News
AC in Summer: ఎండాకాలం ఏసీ వాడకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఎలా..?
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు ఉదయం నుంచే ఉక్కబోత మొదలవుతుంది. రాత్రిపూట కూడా ఉక్కబోత పోస్తుంది. అలాగే తీవ్రమైన వడగాల్పులు ఉదయం నుంచే వీస్తున్నాయి.
Published Date - 11:00 PM, Wed - 17 May 23