Hindenberg Research
-
#Speed News
Hindenburg: మరో దెబ్బ కొట్టిన హిండెన్ బర్గ్.. ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో వంతు..!
అదానీ గ్రూప్ తర్వాత షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ (Hindenburg).. ట్విట్టర్ వ్యవస్థాపకుడు, మాజీ CEO జాక్ డోర్సే కంపెనీ బ్లాక్ను లక్ష్యంగా చేసుకుంది. మాజీ ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే కంపెనీ బ్లాక్ షేర్లలో తమ పొజిషన్లను తగ్గించుకున్నట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ గురువారం తెలిపింది.
Date : 24-03-2023 - 9:48 IST