Heartfelt Condolences
-
#Sports
Pahalgam Terror Attack: జమ్మూ-కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై భారత క్రికెటర్ల ఆగ్రహం.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ఆపి భారత్కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 23న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
Published Date - 01:10 PM, Wed - 23 April 25