Health Issues
-
#Health
Sitting Long Hours: మీరు గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నారా..?
నేరుగా కుర్చీపై కూర్చుని మీ కాళ్ళను పైకి క్రిందికి కదిలించండి. ఈ వ్యాయామం కాళ్ళ కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Date : 14-09-2024 - 11:30 IST -
#Health
Blood Type-Health Risks: మీ బ్లడ్ గ్రూప్ను బట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు చెప్పొచ్చు..!
A, B బ్లడ్ గ్రూపులు రెండింటికీ చెందిన వ్యక్తులకు శరీరంలో రక్తం గడ్డకట్టడం అనే సమస్య ఉంటుంది. A, B బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి కూడా వారి జీవితంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని A, B బ్లడ్ గ్రూపులు జ్ఞాపకశక్తి, మెదడు పనితీరులో సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
Date : 14-09-2024 - 10:45 IST -
#Health
Health Tips: టీ ని మళ్లీమళ్లీ వేడి చేసుకుని తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!
చాలామందికి ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొందరు టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయి విపరీతంగా లెక్కలేనన్ని సార్లు టీ తాగుతూ ఉంటారు. దీని వల
Date : 03-07-2024 - 7:26 IST -
#Life Style
Laptop : లాప్టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా..? దానివల్ల వచ్చే సమస్యలు..
లాప్టాప్ ని మన ఒడిలో పెట్టుకొని వర్క్ చేయకూడదు. ఎందుకంటే దీని వలన మనకు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది.
Date : 19-06-2024 - 7:00 IST -
#Health
Pizza : పిజ్జా తినడం వల్ల కలిగే నష్టాలు ఇన్ని ఉన్నాయా..?
పిజ్జా రెగ్యులర్ గా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Date : 19-06-2024 - 6:19 IST -
#Health
Energy Drinks : ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? నిద్ర సమస్యలు తప్పవు..
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వలన వెంటనే మనకు ఎనర్జీని ఇచ్చినా దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువే ఉంటాయి.
Date : 15-06-2024 - 4:00 IST -
#Health
Nails Biting : గోర్లు కొరికే అలవాటు ఉందా..? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..
గోర్లు కొరకడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Date : 15-06-2024 - 12:00 IST -
#Health
Blood Cancer : భారతదేశంలోని యువకుల్లో పెరుగుతున్న బ్లడ్ క్యాన్సర్ కేసులు
క్రానిక్ మైలోయిడ్ లుకేమియా (CML) -- అరుదైన, ఇంకా చికిత్స చేయదగిన రక్త క్యాన్సర్ -- భారతదేశంలో 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గల యువకులలో గణనీయంగా పెరుగుతోందని వైద్యులు హెచ్చరించారు.
Date : 29-05-2024 - 6:30 IST -
#Speed News
CM Yogi Adityanath: ఎయిమ్స్లో చేరిన సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి
వృద్ధాప్యంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవిని రిషికేశ్లోని ఎయిమ్స్లో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు సాధారణ చెకప్లు జరుగుతున్నాయి. అన్ని రిపోర్టులు వచ్చిన తర్వాత డిశ్చార్జి అవుతారు. తల్లితో పాటు యోగి సోదరి శశి పాయల్, అల్లుడు పురాణ్ పాయల్ కూడా ఉన్నారు.
Date : 15-05-2024 - 1:42 IST -
#India
Supreme Court: కోవిషీల్డ్పై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
యాంటీ-కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాలకు సంబంధించిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.
Date : 06-05-2024 - 5:01 IST -
#Health
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!
వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సంస్కృతి విదేశాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే ఇది భారతదేశంలో మొదటిసారిగా కనిపించింది. కార్యాలయాలకు వెళ్లేవారు నెలల తరబడి ఇళ్లకే పరిమితమయ్యారు.
Date : 28-04-2024 - 2:19 IST -
#Health
Drinking Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
సోడాలు ఎక్కువ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Date : 19-04-2024 - 8:00 IST -
#Health
Health Tips: రాత్రిపూట అన్నం తింటున్నారా.. కలిగి నష్టాలు ఇవే?
మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు,పానీయాలు, పండ్లు తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఎన్ని తిన్నా కూడా కనీసం ఒక్క పూట అయినా సరే అన్నం తినందే ఆరోజు తిన్నట్టు అనిపించదు. అన్నం లేదంటే ముద్ద గోబీ రైస్, ఫ్రైడ్ రైస్ లాంటివి ఇలా ఏదో రూపంలో మనం అన్నాన్ని తీసుకుంటూ ఉంటాం.. ఆహారంలో భాగంగా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అన్నాన్ని అధికంగా తినడం వల్ల, మరీ […]
Date : 25-03-2024 - 2:00 IST -
#Health
Health: నులిపురుగులతో జర జాగ్రత్త, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
Health: రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం అని డాక్టర్లు చెబుతున్నారు. సంవత్సరం పిల్లవాడి నుండి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులిపురుగులు, కొరడా పురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు లాంటివి మన పొట్టలు చేరి అనేక రోగాలకు కారణం అవుతుంటాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ డి వార్మింగ్ […]
Date : 08-02-2024 - 10:10 IST -
#Trending
Cancer Risk: మీరు నిలబడి తింటున్నారా.. అయితే క్యానర్స్ బారిన పడినట్టే
Cancer Risk: క్యాన్సర్ బారిన పడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. అనేక రూపాల్లో క్యాన్సర్ బారిన పడుతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రూపంలో క్యాన్సర్ భయపెడుతోంది. అదే నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లక్నోలోని కల్యాణ్సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన రేడియోథెరపీ విభాగ అధిపతి రాకేశ్ కపూర్ ఆధ్వర్యం లోని బృందం నిల్చొని తినటం వల్ల […]
Date : 20-01-2024 - 11:47 IST