Hard Comments
-
#Telangana
KTR: CM అంటే కటింగ్ మాస్టరా?.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్!
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. ‘‘ముఖ్యమంత్రి గారు.. CM అంటే “కటింగ్ మాస్టరా”? ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా ? CM అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా ? నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు… 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ […]
Published Date - 06:52 PM, Sun - 23 June 24 -
#Speed News
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
Harish Rao: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు. ఉసూరుమనిపించారు’’ అని […]
Published Date - 11:23 PM, Sat - 22 June 24 -
#Speed News
BRS MLA: అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది: ఎమ్మెల్యే పల్లా
BRS MLA: కక్ష పూరిత రాజకీయాలు తెలంగాణలో ప్రారంభించారని జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వాతావరణo తెలంగాణలో లేదు అన్నారు. BRS పార్టీ వీడే ప్రసక్తే లేదు అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాలలోకి వచ్చాను. ఉద్యమంలో అరెస్ట్ అయ్యాను.. నేను పార్టీ మారను అని ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం లో ఎమ్మెల్యే […]
Published Date - 11:18 PM, Sat - 22 June 24 -
#Speed News
Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు. రెవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకుంటు తాను చేసిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక ప్రజల దృష్టిని […]
Published Date - 11:41 PM, Fri - 21 June 24 -
#Speed News
BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్
BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి దానం కు సికింద్రాబాద్ లోకసభ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు. వి […]
Published Date - 11:33 PM, Fri - 21 June 24 -
#Speed News
Errolla Srinivas: కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు: ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas: గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఆర్ ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం చెబుతామని, వంద రోజుల్లో చేస్తానన్నా హామీలు అమలు చేసి తీరాల్సిందేనని అన్నారు. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున […]
Published Date - 11:41 PM, Thu - 20 June 24 -
#Telangana
Harish Rao: గ్రూప్ 2 పోస్టుల పెంపుకు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకోవాలా!
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని […]
Published Date - 08:57 PM, Fri - 14 June 24 -
#Speed News
BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు
BJP MP: గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ […]
Published Date - 09:55 PM, Thu - 13 June 24 -
#Speed News
Dasoju: తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్కు నోటీసులా? : దాసోజు
Dasoju: పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పరిపాలన అద్వాన్నంగా మారిందని బీ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు అన్నారు. గురువారం సీఎం రేవంత్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులా?? తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా?? ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర […]
Published Date - 09:46 PM, Thu - 13 June 24 -
#Speed News
Jeevan Reddy: అక్రమ కేసులతో కక్ష సాధింపు : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి లో తనకు చెందిన 76 ఎకరాల భూమిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నా కుటుంబ సభ్యులైన నా భార్య రజిత రెడ్డి, అమ్మ రాజు భాయి లతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి సాధింపు చర్యలు […]
Published Date - 09:04 PM, Mon - 3 June 24 -
#Telangana
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది. ప్రజారోగ్యాన్ని […]
Published Date - 08:55 PM, Mon - 3 June 24 -
#Speed News
Errolla: కేసీఆర్ పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా : ఎర్రోళ్ల
Errolla: తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తోందని, 1969 ఉద్యమం లో 369 మంది ని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా ? అని ఎర్రోళ్ల అన్నారు. మలి దశ ఉద్యమం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను యువకులను కాంగ్రెస్ బలి తీసుకుందని అన్నారు. […]
Published Date - 12:33 AM, Sun - 2 June 24 -
#Andhra Pradesh
Purandeswari: వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఉద్యోగులకు జీతాల్లేవ్ : పురందేశ్వరి
Purandeswari: గవర్నర్ అబ్దుల్ నజీర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. గతంలో నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందని నా దగ్గర ఉన్న సమాచారాన్ని అవగాహనతో ప్రజల ముందు ఉంచటం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RBI, ఇతర FRBI నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి వివిధ సంస్థల నుండి అప్పులు చేసిందని ఆమె అన్నారు. ‘‘ఈ అప్పులు తేవడం […]
Published Date - 11:20 PM, Fri - 31 May 24 -
#Telangana
Singireddy: దేశమా వర్ధిల్లు.. ప్రధాని మోడీపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్!
Singireddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీపై మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ (జననం 1879 మార్చి 14 – మరణం1955 ఏప్రిల్ 18 ) ఒక సంధర్భంలో మహాత్మాగాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన్నేండ్ల తర్వాత భావితరాలు .. ఈ నేల మీద రక్తమాంసాలు కలిగిన మహాత్మాగాంధీ లాంటి ఒక మనిషి […]
Published Date - 09:26 PM, Fri - 31 May 24 -
#Speed News
BRS Ex Minister: కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారు
BRS Ex Minister: మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానా పూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం. కేసీఆర్ హాయం లో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ హయం లో రైతులు అడిగిన విత్తనాలు దోరికేవి. సీఎం […]
Published Date - 11:56 PM, Thu - 30 May 24