Hard Comments
-
#Andhra Pradesh
Pawan Kalyan: సీఎం జగన్ దాడిపై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. ఏమన్నారంటే
Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ […]
Published Date - 07:28 PM, Mon - 15 April 24 -
#Telangana
Harish Rao: వందరోజులు దాటినా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు : హరీశ్ రావు
Harish Rao: కొడంగల్ కోస్గిలో నిర్వహించిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల కష్టాల గురించి రాస్తున్న ఇక్కడి కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఓడినా, గెలిచినా మనం ప్రజలవైపే. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలుచేసింది. మరి బీజేపీ […]
Published Date - 06:57 PM, Mon - 15 April 24 -
#Speed News
Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడింది: జీవన్ రెడ్డి
Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ అవినీతి పై ఈడీ, ఐటీ లకు పిర్యాదు చేస్తానని వెల్లడించారు. గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి రూ 1600 కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందన్నారు.ఈ మొత్తం వ్యవహారం లో […]
Published Date - 06:18 PM, Sat - 13 April 24 -
#Telangana
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి, ప్రజలకు చేసిందేమి లేదు
Harish Rao: దుబ్బాక దౌల్తాబాద్లో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘ ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాలమీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ […]
Published Date - 06:12 PM, Sat - 13 April 24 -
#Speed News
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని […]
Published Date - 09:40 PM, Thu - 11 April 24 -
#Telangana
Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు లేవు.. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారు
Komatireddy: నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. ఏక్నాథ్ షిండే లాంటి వివాదాస్పద వ్యక్తులను సృష్టించడానికి బీజేపీ పార్టీయే కారణమని, కులం, […]
Published Date - 09:15 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!
AP Politics: వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారని, అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. వాలంటరీలు గోని సంచులు మోసే వాళ్ళని మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారని హేళనగా మాట్లాడారని, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజం కాదా […]
Published Date - 08:14 PM, Thu - 11 April 24 -
#Telangana
BRS Party: రాహుల్ గాంధీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కారణమిదే
BRS Party: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పై చేసిన […]
Published Date - 10:23 PM, Mon - 8 April 24 -
#Speed News
RS Praveen: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కాంగ్రెస్ పై ఆర్ఎస్ పంచులు
RS Praveen : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు […]
Published Date - 11:25 PM, Sun - 7 April 24 -
#Speed News
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. […]
Published Date - 09:32 AM, Wed - 3 April 24 -
#Speed News
Uddhav Thackeray: అధికారం నుంచి బీజేపీని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : ఉద్ధవ్
Uddhav Thackeray: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే బిజెపి నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారిని “పోకిరి” అని పిలిచారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా బ్లాక్ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో మహా ర్యాలీ’ (సేవ్ డెమోక్రసీ ర్యాలీ)లో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై బిజెపిపై దాడి చేసిన ఆయన, దానిని “భ్రష్ట (అవినీతి) జనతా పార్టీ” అని అభివర్ణించారు. దాని అసలు ముఖం బట్టబయలైందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల […]
Published Date - 10:01 AM, Mon - 1 April 24 -
#Telangana
Harish Rao: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రేవంత్ ది మరో దారి: హరీశ్ రావు
Harish Rao: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. ఆయన ఖర్గే, […]
Published Date - 06:31 PM, Fri - 22 March 24 -
#Telangana
Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే : మల్లారెడ్డి
Malla Reddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ […]
Published Date - 06:15 PM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏపీని మాదక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేశారు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలి’’ అని […]
Published Date - 11:00 PM, Thu - 21 March 24 -
#Speed News
Congress MLC: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
Congress MLC: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం KCR మైత్రి ఎక్కడ బెడిసికొడుతుందోనని…. ఇన్నిరోజులు కవితను అరెస్టు చేయకుండా ఉన్నారని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. భారాస అధికారం నుంచి దిగిపోగానే… ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. జగిత్యాల మోదీ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటుందనుకుంటే .స్పష్టత లోపించిందన్నారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అమ్మకానికి పెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన […]
Published Date - 11:28 PM, Mon - 18 March 24