Gulf Countries
-
#World
War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది
గడిచిన వారం రోజుల్లో వేల సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయ వలసదారుల్లో ఆందోళన మొదలైంది
Date : 08-03-2026 - 10:00 IST -
#World
ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు
Iran’s President Apologises For Air Strikes On Gulf Countries అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై బాంబు దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ను హెచ్చరించాయి. ఇలాంటి తరుణంలో ఈ కీలక పరిణామం […]
Date : 07-03-2026 - 4:28 IST -
#World
గల్ఫ్ దేశాల్లో విదేశీ సంపన్నులు ఆర్తనాదాలు..కోట్లు ఇస్తాం మా ప్రాణాలు కాపాడండి !!
వ్యాపారాలకు, లగ్జరీ లైఫ్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఇప్పుడు ఇరాన్ మిసైళ్లకు టార్గెట్గా మారాయి. అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రద్దీ ప్రాంతాలను తాకడంతో
Date : 03-03-2026 - 2:45 IST -
#World
గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!
పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలు అక్కడున్న భారతీయులను అప్రమత్తం చేస్తూ అడ్వైజరీ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. వైమానికి దాడుల కారణంగా విమానాలు రద్దు కావడంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తరలించేందుకు […]
Date : 03-03-2026 - 12:06 IST -
#India
Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం
గత కొన్ని రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. జూన్లో ఈ పరిస్థితులు మరింత ముదిరి, దాడులుగా మారాయి.
Date : 22-06-2025 - 1:45 IST -
#Andhra Pradesh
Gulf Countries : ఖతర్లో చిక్కుకున్న మహిళకు మంత్రి లోకేశ్ అండ
Gulf Countries : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)కి చెందిన షేక్ రషీద (Sheikh Rashida) అనే మహిళ ఖతర్లో తన యజమానుల చేత అనేక హింసలు ఎదుర్కొంది
Date : 06-01-2025 - 4:55 IST -
#India
Narendra Modi : కువైట్లో ప్రధాని మోదీ మొదటి రోజు పర్యటన..!
Narendra Modi : కువైట్ , భారతదేశం మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, చారిత్రక , సాంస్కృతిక సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని మోదీ ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోదీ తన హయాంలో ముస్లిం దేశాలతో భారతదేశ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
Date : 21-12-2024 - 12:23 IST -
#Speed News
TSRTC: గల్ఫ్ ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్
గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు […]
Date : 23-09-2023 - 2:57 IST -
#Cinema
‘Sita Ramam’ Banned: ‘సీతారామం’ మూవీకి షాక్.. ఆ కంట్రీస్ లో బ్యాన్!
ఆగస్ట్లో సినిమాల వర్షం కురుస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు సైతం విడుదలవుతున్నాయి.
Date : 05-08-2022 - 4:36 IST