Government Job Exam
-
#Sports
Odisha MTS Exam: ప్రభుత్వ పరీక్ష పత్రంలో స్టార్ క్రికెటర్ల పేర్లు, ఆన్సర్ ఏంటి?
ఒడిశాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్షలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. టీ20 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు ఎవరికి లభించిందనే ప్రశ్నకు.సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ పేర్లు ఆప్షన్స్ గా ఇచ్చారు. అయితే క్రికెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరికి ఆ ప్రశ్నకు సమాధానం జస్ప్రీత్ బుమ్రా అని తెలుసు.
Published Date - 03:42 PM, Wed - 4 September 24