Government Go Issues
-
#Andhra Pradesh
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
కడప జిల్లాకు “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కట్టుబాటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:18 PM, Mon - 26 May 25