Godavari Pushkaralu
-
#Andhra Pradesh
AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.
Published Date - 01:50 PM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Published Date - 12:06 PM, Sat - 25 January 25 -
#Andhra Pradesh
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.
Published Date - 04:15 PM, Fri - 24 January 25 -
#Andhra Pradesh
Godavari Pushkaralu : 2027 గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుతాం – మంత్రి కందుల
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర వేడుక, ఇందులో భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ పుష్కరాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి నది తీరంలోని క్షేత్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు
Published Date - 04:13 PM, Tue - 29 October 24