GBS
-
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Date : 17-02-2025 - 12:25 IST -
#Health
First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి
అయినా జీబీఎస్(First GBS Death) వ్యాధిబారి నుంచి ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు.
Date : 09-02-2025 - 10:16 IST