Ganderbal District
-
#India
Farooq Abdullah : కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు : ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్ హెచ్చరికలను పాకిస్థాన్ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి'' అని ఫరూక్ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.
Published Date - 03:45 PM, Mon - 21 October 24