Former Hmda Chief Engineer
-
#Speed News
Formula E Case : ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ. 45.75 కోట్లపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. అలాగే ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
Published Date - 12:06 PM, Fri - 10 January 25