Food Poision
-
#Speed News
Food Poison: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 100 మంది విద్యార్థులు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తెలిపారు.
Date : 09-08-2024 - 9:49 IST -
#Speed News
NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి అనంతరం నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. […]
Date : 08-12-2023 - 12:47 IST -
#Speed News
Bihar: మధ్యాహ్న భోజనంలో పాము
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం ఆందోళన కలిగించింది.
Date : 16-09-2023 - 8:03 IST -
#Speed News
36 Students Hospitalised: ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థినులకు అస్వస్థత
రెసిడెన్షియల్ పాఠశాలలో 36 మందికి పైగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
Date : 10-03-2023 - 12:36 IST -
#Speed News
Food Poisoning : కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత
కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. గత వారం డిసెంబర్ 29 కేరళలో బాప్టిజం వేడుకకు హాజరైన 100 మంది
Date : 02-01-2023 - 9:52 IST -
#Speed News
AP Students: అస్వస్థతకు గురైన శింగనమల కస్తూర్బా విద్యార్థులు
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Date : 03-12-2022 - 12:36 IST -
#Speed News
Food Poison : వర్ధన్నపేట ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది....
Date : 06-09-2022 - 7:27 IST -
#Speed News
IIIT Basara : బాసర ఐఐఐటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..?
బాసర ఐఐఐటీలో విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారిన పడ్డారు. 40 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Date : 15-07-2022 - 8:20 IST