Floods Victims
-
#Andhra Pradesh
Ys Jagan Visit Vijayawada: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న జగన్, ఆందోళనను వ్యక్తం చేశారు.
Date : 04-09-2024 - 4:10 IST -
#Telangana
Telangana Floods: వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు విరాళంగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో విరాళం ప్రకటించారు హరీష్ రావు.
Date : 04-09-2024 - 1:47 IST -
#Andhra Pradesh
Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమకు చేతనైనంతలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకరించాలని బహిరంగ ప్రకటనలో కోరారు. ఈ వినాశకరమైన పరిస్థితిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.
Date : 03-09-2024 - 9:20 IST