HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Fishermen News

Fishermen

  • ktr comments on congress government

    #Telangana

    KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్‌

    KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్‌' వేదికగా ఆరోపించారు.

    Published Date - 05:23 PM, Sun - 3 November 24
  • Fishermen Tamil Nadu

    #India

    Tamil Nadu Fishermen : 12 మంది తమిళనాడు మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ

    Tamil Nadu Fishermen : సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్) దాటినందుకు తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. తమిళనాడు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మత్స్యకారులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం శ్రీలంక నావికాదళ శిబిరానికి తరలించారు.

    Published Date - 11:56 AM, Sun - 27 October 24
  • Tdp Mla Anagani

    #Andhra Pradesh

    TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

    మత్య్స కారులకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్

    Published Date - 12:18 PM, Sun - 17 December 23
  • Fishermen

    #Speed News

    AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు

    AP News: మిగ్‌జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని […]

    Published Date - 12:51 PM, Mon - 4 December 23
  • Chandra Babu Naidu

    #Andhra Pradesh

    AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?

    తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.

    Published Date - 10:08 AM, Fri - 22 July 22
  • Big Fish

    #Off Beat

    16-Foot Fish Caught : సునామీ భయాలు.. రాకాసి చేప అందుకే కనిపించిందా!!

    సునామీ, భూకంపాలు అంటే ఎవరైనా వణికిపోతారు. అవి వస్తాయనే సంకేతం ఇచ్చే ఒక చేపను చిలీలో సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం గుర్తించింది

    Published Date - 12:00 PM, Sun - 17 July 22
  • Pak Fishermen

    #India

    4 Pak Fishermen Caught: నలుగురు పాకిస్తాన్ మత్స్యకారుల పట్టివేత!

    దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) పెట్రోలింగ్ చేస్తుండగా నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులు పట్టుబడ్డారు.

    Published Date - 01:25 PM, Thu - 7 July 22
  • Whatsapp Image 2022 02 13 At 13.16.42 (1) Imresizer

    #Andhra Pradesh

    JanaSena: ‘సీఎం జగన్’ పై నిప్పులు చెరిగిన ‘నాదెండ్ల మనోహర్’!

    మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన ముఖ్యమంత్రే వారి కడుపు కొట్టే విధంగా చేపలు అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

    Published Date - 01:31 PM, Sun - 13 February 22
  • tamil nadu fishermen

    #South

    TN Boats: తమిళ‌నాడు మ‌త్స్య‌కార ప‌డ‌వ‌ను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక‌

    శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధ‌వారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో ప‌డ‌వ‌ మునిగిపోయింది.

    Published Date - 08:09 PM, Thu - 20 January 22
  • Fishermen

    #Speed News

    Vizag:రింగ్ వ‌ల‌ల వివాదానికి చెక్‌…ప‌రిష్కారానికి మంత్రుల క‌మిటీ

    విశాఖలో రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

    Published Date - 09:04 PM, Sun - 9 January 22

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd