Fishermen
-
#Andhra Pradesh
TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
మత్య్స కారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
Published Date - 12:18 PM, Sun - 17 December 23 -
#Speed News
AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు
AP News: మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని […]
Published Date - 12:51 PM, Mon - 4 December 23 -
#Andhra Pradesh
AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.
Published Date - 10:08 AM, Fri - 22 July 22 -
#Off Beat
16-Foot Fish Caught : సునామీ భయాలు.. రాకాసి చేప అందుకే కనిపించిందా!!
సునామీ, భూకంపాలు అంటే ఎవరైనా వణికిపోతారు. అవి వస్తాయనే సంకేతం ఇచ్చే ఒక చేపను చిలీలో సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం గుర్తించింది
Published Date - 12:00 PM, Sun - 17 July 22 -
#India
4 Pak Fishermen Caught: నలుగురు పాకిస్తాన్ మత్స్యకారుల పట్టివేత!
దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) పెట్రోలింగ్ చేస్తుండగా నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులు పట్టుబడ్డారు.
Published Date - 01:25 PM, Thu - 7 July 22 -
#Andhra Pradesh
JanaSena: ‘సీఎం జగన్’ పై నిప్పులు చెరిగిన ‘నాదెండ్ల మనోహర్’!
మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన ముఖ్యమంత్రే వారి కడుపు కొట్టే విధంగా చేపలు అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Published Date - 01:31 PM, Sun - 13 February 22 -
#South
TN Boats: తమిళనాడు మత్స్యకార పడవను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక
శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పడవ మునిగిపోయింది.
Published Date - 08:09 PM, Thu - 20 January 22 -
#Speed News
Vizag:రింగ్ వలల వివాదానికి చెక్…పరిష్కారానికి మంత్రుల కమిటీ
విశాఖలో రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
Published Date - 09:04 PM, Sun - 9 January 22