Farmers Bonus Amount
-
#Telangana
రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్
రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది
Date : 20-12-2025 - 7:11 IST