Farmer-support
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..
CM Chandrababu : ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ , ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రకృతి వ్యవసాయం, ఆహార సర్టిఫికేషన్, మార్కెట్ డెవలప్మెంట్ , రైతుల సంక్షేమం పై చర్చించబడింది. ఇది రాష్ట్రం కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పడటానికి ఒక ముఖ్యమైన అడుగు.
Date : 20-02-2025 - 11:14 IST -
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-12-2024 - 1:04 IST -
#Andhra Pradesh
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Date : 30-11-2024 - 7:36 IST