Fake Call
-
#Telangana
CS: పోలీసులకు తెలంగాణ సీఎస్ ఫిర్యాదు.. శాంతి కుమారి పేరుతో మోసాలు
CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తన డీపీని ఉపయోగించి దుర్మార్గులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. శాంతి కుమారి, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీపీని ఉపయోగించి కొందరు దుర్మార్గులు. తెలంగాణకు చెందిన, మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఫిర్యాదు చేయబడింది. FIR నం. 4/2024 తేదీ 28-04-2024 ప్రకారం కేసు బుక్ […]
Published Date - 02:31 PM, Mon - 29 April 24 -
#Speed News
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఓ రెస్టారెంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి చెప్పడంతో కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు పరిసరాల్లో భయాందోళన నెలకొంది.
Published Date - 10:24 AM, Sun - 28 January 24 -
#Viral
CM Stalin: సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి తాగుబోతు బాంబు బెదిరింపు
తమిళనాడు నీలగిరి జిల్లా ఉట్కై సమీపంలోని తంబట్టి అన్నానగర్ ప్రాంతంలో గణేశన్ (41) నివసిస్తున్నాడు. పెళ్లయిన 5 నెలలకే భార్య చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే గణేశన్కు రోజూ మద్యం
Published Date - 01:26 PM, Mon - 6 November 23