Excutive Capital
-
#Andhra Pradesh
YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Published Date - 05:30 PM, Sun - 24 July 22