Exams Information
-
#Speed News
NEET UG 2025: నీట్ 2025 పరీక్షలపై కీలక నిర్ణయం.. పెన్, పేపర్ పద్ధతిలో!
ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యుజి 2025 పరీక్షను ఒక రోజు, ఒక షిఫ్ట్లో నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించబనున్నట్లు పేర్కొన్నారు.
Published Date - 07:16 PM, Thu - 16 January 25