Encounter
-
#Speed News
Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత శంకర్రావుతో పాటు మరో 29 మంది మృతి!
ఛత్తీస్గఢ్లో మంగళవారం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మాట్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శంకర్ రావు అనే నాయకుడు సహా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Published Date - 10:17 PM, Tue - 16 April 24 -
#India
Encounter : కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్..18మంది మావోయిస్టులు హతం..!
Encounter: లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State) కాంకేర్ జిల్లా(Kanker District)లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కంకేర్లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అడవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. Chhattisgarh | One more […]
Published Date - 06:00 PM, Tue - 16 April 24 -
#Speed News
Terrorist Killed: ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాది (Terrorist Killed)ని హతమార్చాయి. గురువారం (ఏప్రిల్ 11, 2024) ఉదయం నుండి అర్షిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది.
Published Date - 08:01 AM, Thu - 11 April 24 -
#Telangana
Encounter : ములుగులో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే […]
Published Date - 12:02 PM, Sat - 6 April 24 -
#India
Encounter : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. 13కు చేరిన మృతుల సంఖ్య
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు […]
Published Date - 12:04 PM, Wed - 3 April 24 -
#India
Encounter : భారీ ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టులు హతం
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. on WhatsApp. Click to Join. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్.. పోలీసులపై […]
Published Date - 10:32 AM, Tue - 2 April 24 -
#India
భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన క్రమంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చత్తీస్గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా(Bijapur District)లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మావోయిస్టుల కదిలికలు ఉన్నాయన్న సమచారంతో […]
Published Date - 12:56 PM, Wed - 27 March 24 -
#India
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు(Jawans) తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ఈ ఘటన బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అటవీ(Pedia forest) ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. […]
Published Date - 04:34 PM, Sat - 23 March 24 -
#Speed News
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు సైనికులు మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది సైనికులు గాయపడ్డారు.
Published Date - 08:02 PM, Tue - 30 January 24 -
#India
Encounter : ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
Encounter : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తైబా ఉగ్రవాదులు హతమయ్యారు.
Published Date - 12:37 PM, Fri - 17 November 23 -
#India
Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్లోని షోపియాన్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter)లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
Published Date - 08:53 AM, Thu - 9 November 23 -
#India
Rakesh Tikait: రాకేష్ టికాయత్ ఎన్కౌంటర్ అయ్యేవాడు
బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న సందర్భంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ రైతుల్లో లేకుంటే ఎన్ కౌంటర్ అయ్యేవన్నారు.
Published Date - 01:32 PM, Mon - 30 October 23 -
#India
2 Naxalites Killed: ఎలక్షన్ వేళ ఎన్ కౌంటర్, ఛత్తీస్గఢ్ లో ఇద్దరు మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
Published Date - 12:52 PM, Sat - 21 October 23 -
#India
Terrorists: ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భారత సైన్యం.. డ్రోన్లతో పర్వతాలపై బాంబులు..!
కశ్మీర్లోని అనంత్నాగ్లో ఉగ్రవాదుల (Terrorists)పై భారత సైన్యం గాలిస్తోంది. ఇక్కడి కోకెర్నాగ్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ శనివారం (సెప్టెంబర్ 16) వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది.
Published Date - 08:37 AM, Sat - 16 September 23 -
#Speed News
4 Terrorists Killed: జమ్మూకశ్మీర్లో కాల్పుల కలకలం.. కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం
మంగళవారం నాడు జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు పాకిస్థాన్ ఉగ్రవాదుల (4 Terrorists Killed)ను హతమార్చాయి.
Published Date - 06:59 AM, Wed - 19 July 23