Encounter
-
#India
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Published Date - 04:43 PM, Wed - 27 August 25 -
#Speed News
Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
Published Date - 08:24 PM, Wed - 13 August 25 -
#India
Jammu and Kashmir : మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Published Date - 10:28 AM, Wed - 30 July 25 -
#India
Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Published Date - 11:03 AM, Thu - 26 June 25 -
#India
jharkhand : ఝార్ఖండ్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!
ఈ ఘటనలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడిపై ఇప్పటికే పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించి ఉండగా, భద్రతా బలగాలకు ఇదొక ప్రధాన విజయంగా నిలిచింది.
Published Date - 11:15 AM, Tue - 27 May 25 -
#India
Terrorists Encounter : కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు(Terrorists Encounter) సమాచారం అందింది.
Published Date - 11:38 AM, Tue - 13 May 25 -
#India
Maoists : బీజాపూర్లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Published Date - 05:32 PM, Thu - 8 May 25 -
#Speed News
Encounter : ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..38 మంది మావోలు మృతి
Encounter : భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది
Published Date - 11:39 AM, Sat - 26 April 25 -
#Speed News
Terrorist Killed: ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం
Terrorist Killed: ఉగ్రవాదులతో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో (Terrorist Killed) ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు
Published Date - 11:34 AM, Fri - 25 April 25 -
#India
Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. సైనికుడి మృతి
గురువారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
Published Date - 12:51 PM, Thu - 24 April 25 -
#Telangana
Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
కర్రెగుట్టను టార్గెట్గా చేసుకుని 1,500 మందితో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా , సీఆర్పీఎఫ్ , ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. సుమారు 3 వేలమంది భద్రతా బలగాలతో గాలింపు కొనసాగుతోంది.
Published Date - 11:54 AM, Thu - 24 April 25 -
#India
karnataka: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడు.. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
కర్ణాటకలోని హుబ్లిలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడిని ఆదివారం పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు.
Published Date - 11:09 PM, Sun - 13 April 25 -
#India
Chhattisgarh : మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 03:30 PM, Mon - 31 March 25 -
#India
Encounter : భారీ ఎన్కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్కు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Published Date - 05:09 PM, Sat - 1 February 25 -
#India
Naxalism : నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు : అమిత్ షా
నక్సల్స్ను జాయింట్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారని, నకల్స్ రహిత్ భారత్ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్తో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.
Published Date - 01:10 PM, Tue - 21 January 25