Encounter
-
#India
Madvi Hidma : హిడ్మా ఎన్కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!
ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో హిడ్మా ఎన్కౌంటర్ కట్టు కథ అని ఆరోపించింది. నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని.. నవంబర్ 18న బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్రం డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా హిడ్మాను ఓ మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించింది. […]
Published Date - 03:58 PM, Fri - 21 November 25 -
#Andhra Pradesh
Operation Sadbhav : 3 రోజులుగా అల్లూరిలో ‘ఆపరేషన్ సంభవ్’ – ఎస్పీ అమిత్
Operation Sadbhav : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత మూడు రోజులుగా 'ఆపరేషన్ సంభవ్' పేరుతో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి
Published Date - 08:09 PM, Wed - 19 November 25 -
#India
Mallojula Venugopal : మావోలకు మల్లోజుల కీలక సూచన
Mallojula Venugopal : మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి
Published Date - 12:20 PM, Wed - 19 November 25 -
#Andhra Pradesh
Encounter : ఈరోజు మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం
Encounter : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
Published Date - 10:16 AM, Wed - 19 November 25 -
#India
Hazaribagh Encounter : మరో ఎన్ కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం
Hazaribagh Encounter : మరణించిన మావోయిస్టులలో ఒకరైన సహదేవ్ మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయనపై పోలీసులు రూ.కోటి రివార్డు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు మావోయిస్టులు చంచల్ మరియు జహల్లుగా గుర్తించారు.
Published Date - 11:59 AM, Mon - 15 September 25 -
#India
Charla Encounter : ఎదురుకాల్పుల్లో మావో మనోజ్ మృతి
Charla Encounter : ఈ ఎదురుకాల్పులు ఛత్తీస్గఢ్తో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణలో కూడా మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడతాయని భావిస్తున్నారు
Published Date - 11:29 AM, Fri - 12 September 25 -
#India
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ మళ్లీ ఉగ్రవాదుల కాల్పులతో రణరంగాన్ని తలపించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రాంతమంతా హైఅలర్ట్లో ఉండగా, భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను మరింత తీవ్రతరం చేశాయి.
Published Date - 10:51 AM, Mon - 8 September 25 -
#India
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Published Date - 04:43 PM, Wed - 27 August 25 -
#Speed News
Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
Published Date - 08:24 PM, Wed - 13 August 25 -
#India
Jammu and Kashmir : మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ జిల్లాలోని జెన్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా కదులుతున్న ఇద్దరు వ్యక్తులను బలగాలు గుర్తించాయి. వెంటనే వారిని నిలిపివేయడానికి ప్రయత్నించగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా బలగాలు తక్షణమే ఎదురుతిరిగి కాల్పులకు దిగడంతో తీవ్రమైన ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Published Date - 10:28 AM, Wed - 30 July 25 -
#India
Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Published Date - 11:03 AM, Thu - 26 June 25 -
#India
jharkhand : ఝార్ఖండ్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!
ఈ ఘటనలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడిపై ఇప్పటికే పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించి ఉండగా, భద్రతా బలగాలకు ఇదొక ప్రధాన విజయంగా నిలిచింది.
Published Date - 11:15 AM, Tue - 27 May 25 -
#India
Terrorists Encounter : కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు(Terrorists Encounter) సమాచారం అందింది.
Published Date - 11:38 AM, Tue - 13 May 25 -
#India
Maoists : బీజాపూర్లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Published Date - 05:32 PM, Thu - 8 May 25 -
#Speed News
Encounter : ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..38 మంది మావోలు మృతి
Encounter : భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది
Published Date - 11:39 AM, Sat - 26 April 25