Electric Shock
-
#Andhra Pradesh
Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్తో హోంగార్డు మృతి
విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో సీఐ డ్రైవర్గా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జానీ కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. నీటిలో […]
Date : 29-05-2026 - 1:08 IST -
#India
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు.
Date : 28-07-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Date : 01-06-2025 - 2:09 IST -
#automobile
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కరెంట్ షాక్ను కలిగిస్తాయా?
మీకు ఎలక్ట్రిక్ వాహనం ఉంటే.. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీ EV బ్యాటరీ లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్లో లోపం ఉన్నట్లయితే విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉండవచ్చు.
Date : 14-03-2025 - 8:25 IST -
#Cinema
Pawan Kalyan : బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఒకరు మృతి
పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ కి గురయ్యారు. వీరిలో గోపి అనే యువకుడు మృతి చెందగా
Date : 02-09-2024 - 7:32 IST -
#Speed News
Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదం: హైటెన్షన్ వైరు తగిలి 15 మంది పరిస్థితి విషమం
బీహార్లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది.
Date : 17-07-2024 - 6:23 IST -
#Telangana
Electric Shock : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం..ఊరంతా కరెంట్ షాక్
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు
Date : 14-06-2024 - 5:06 IST -
#Andhra Pradesh
Three Farmers Lost Life : బోరును రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురు రైతులు మృతి
Three Farmers Lost Life : కరెంటు షాక్ కు గురై ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 23-09-2023 - 11:13 IST -
#Speed News
3 Killed : విజయనగరం జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేటలో విషాదం నెలకొంది. గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి
Date : 03-08-2023 - 4:22 IST -
#Speed News
Khammam : ఖమ్మంలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెలకొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో
Date : 30-07-2023 - 9:41 IST -
#Speed News
Andhra Pradesh: ప్రాణం తీసిన అభిమానం..
సినీ తరలంటే అభిమానం ఉండాలి కానీ ప్రాణాలు తీసుకునే అంత అభిమానం ఉండకూడదు. సినిమా హీరోల కోసం కొట్టుకోవడం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం.
Date : 23-07-2023 - 11:11 IST