HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Student Died Due To Electric Shock

Khammam : ఖమ్మంలో విషాదం.. క‌రెంట్ షాక్ త‌గిలి విద్యార్థి మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెల‌కొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్‌ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో

  • Author : Prasad Date : 30-07-2023 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide
Deadbody Imresizer

ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెల‌కొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్‌ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో 18 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్ నవోదయ విద్యాలయ (జెఎన్‌వి) పాఠశాలలో జరిగింది. మృతుడు దుర్గా నాగేంద్ర, మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి రాబోయే క్రీడా దినోత్సవం కోసం ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేస్తుండగా లైవ్ వైర్ తగిలింది. నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. విష‌యం తెలుసుకున్న నాగేంద్ర కుటుంబ సభ్యులు, కొన్ని విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధ‌ర్నా చేశారు. ప్రిన్సిపాల్ చంద్ర బాబు నిర్లక్ష్యం కార‌ణంగానే నాగేంద్ర మ‌ర‌ణించాడ‌ని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆందోల‌న‌తో ప్రిన్సిపాల్ చంద్ర‌బాబును విధుల నుంచి సస్పెండ్ చేశారు.ఈ ఘ‌ట‌న‌పై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • electric shock
  • khammam
  • Student

Related News

Electric Shock

Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ డ్రైవర్‌గా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జానీ కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈదురు గ

  • Kavitha

    Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు కవిత

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd