Elections 2024
-
#India
Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 18-04-2024 - 9:06 IST -
#Andhra Pradesh
Political Heirs : రాజకీయ వారసులతో ఎన్నికల ప్రయోగం.. ఏమవుతుందో ?
Political Heirs : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి చాలామంది రాజకీయ వారసుల భవిష్యత్తు తేలిపోనుంది.
Date : 18-04-2024 - 8:17 IST -
#India
Women Candidates In Lok Sabha: ఏ పార్టీ ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది..? బీజేపీ, కాంగ్రెస్ ఎంతమందికి ఛాన్స్ ఇచ్చారంటే..?
మహిళా ఓటర్ల అవగాహన, గత కొన్నేళ్లుగా పంచాయతీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికల వరకు మహిళలు తమ ఆసక్తిని కనబరుస్తూ పోలింగ్ బూత్కు చేరుకుని తమ ఓటును వినియోగించుకోవడం గత కొన్నేళ్లుగా కనిపిస్తోంది.
Date : 17-04-2024 - 1:30 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : మరో యాత్రకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి!
Nara Bhuvaneshwari : కొన్ని నెలల క్రితం జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది.
Date : 17-04-2024 - 10:11 IST -
#Telangana
Amit Shah – Secret Operation : తెలంగాణ లోక్సభ స్థానాల్లో అమిత్ షా ‘సీక్రెట్’ ఆపరేషన్!
Amit Shah - Secret Operation : తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యూహరచన చేస్తున్నారు.
Date : 17-04-2024 - 9:40 IST -
#Telangana
Kishan Reddy Vs MIM – Congress : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్!
Kishan Reddy Vs MIM - Congress : తెలంగాణలోని హై ప్రొఫైల్ లోక్సభ సీట్లలో ఒకటి సికింద్రాబాద్.
Date : 17-04-2024 - 8:18 IST -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Date : 16-04-2024 - 11:33 IST -
#India
Rs 4650 Crore Seized : సరికొత్త రికార్డ్.. రూ.4,650 కోట్లు సీజ్ చేసిన ఈసీ
Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు.
Date : 15-04-2024 - 3:14 IST -
#Andhra Pradesh
Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?
రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు
Date : 15-04-2024 - 12:39 IST -
#South
1400 KG Gold Seized : 1400 కేజీల బంగారం సీజ్.. ఎవరిది ? ఎక్కడిది ?
1400 KG Gold Seized : 100 కేజీలు కాదు.. 200 కేజీలు కాదు.. ఏకంగా 1425 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
Date : 15-04-2024 - 10:04 IST -
#India
PM Candidate : ‘ప్రధానిగా ఎవరైతే బెటర్ ?’.. ఒపీనియన్ పోల్లో ఆసక్తికర విశేషాలు
PM Candidate : ‘‘దేశ ప్రధానిగా ఈసారి ఎవరైతే బాగుంటుంది ?’’ అనే దానిపై ప్రజల అభిప్రాయాలను ABP CVoter సేకరించింది. ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడారు. ఆయనే మళ్లీ పీఎం అయితే బాగుంటుందని చెప్పారు. ఇక 16 శాతం మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హుడే అని […]
Date : 15-04-2024 - 9:25 IST -
#India
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలివే..!
లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో (BJP Manifesto)ను విడుదల చేసింది.
Date : 14-04-2024 - 9:54 IST -
#Andhra Pradesh
CM Jagan Health: సీఎం జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Health)పై రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు పూలతో పాటు రాళ్ల వర్షం కురిపించారు సీఎం జగన్పై.
Date : 14-04-2024 - 8:47 IST -
#Speed News
Telangana Awaaz Survey : ఆ రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్.. సంచలన సర్వే రిపోర్ట్
Telangana Awaaz Survey : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్టీల బలాబలాలపై ప్రజాభిప్రాయం ఆధారంగా ‘తెలంగాణ ఆవాజ్’ సంస్థ తన వీక్లీ సర్వే రిపోర్టును రిలీజ్ చేసింది.
Date : 13-04-2024 - 1:17 IST -
#Speed News
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు మెసేజ్లతో రాయబారం.. హైదరాబాద్కు రప్పిస్తుందా ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది.
Date : 13-04-2024 - 9:38 IST