Election Process Meeting
-
#Telangana
BJP : రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో కాంగ్రెస్ : కిషన్ రెడ్డి
BJP : ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.
Published Date - 05:56 PM, Thu - 7 November 24