Election Campaign
-
#Telangana
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఏర్పాట్లు ఇలా..!
MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ప్రారంభం కానుండడంతో, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ఆగిపోతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో బలమైన భద్రతా ఏర్పాట్లు, సహాయక కేంద్రాలు, మద్యం దుకాణాల మూసివేతతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగించేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు.
Published Date - 10:12 AM, Tue - 25 February 25 -
#India
Delhi Elections 2025 : ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..!
Delhi Elections 2025 : ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి పట్ల చాలా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఓటమి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన చేసిన నిర్ణయాలు, ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
Published Date - 02:34 PM, Sat - 8 February 25 -
#India
Assembly Election : ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు: ప్రధాని
ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు.
Published Date - 03:56 PM, Wed - 29 January 25 -
#India
Election Campaign: నేటితో ముగియనున్న జార్ఖండ్లో ఎన్నికల ప్రచారం
Election Campaign: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు. జార్ఖండ్లో రెండో, చివరి దశలో 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Published Date - 12:08 PM, Mon - 18 November 24 -
#India
Rahul Gandhi : నేడు జార్ఖండ్ కు రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఒకరోజు ఎన్నికల పర్యటన నిమిత్తం నవంబర్ 15న జార్ఖండ్ రానున్నారు. మహాగామ, బెర్మోలో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, జార్ఖండ్ కాంగ్రెస్ కో-ఇన్చార్జ్ సప్తగిరి శంకర్ ఉల్కా, సిరిబేల ప్రసాద్లు రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Published Date - 10:04 AM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
Published Date - 09:37 AM, Fri - 15 November 24 -
#Cinema
Mithun Chakraborty : స్టార్ నటుడి పర్స్ కొట్టేసిన దొంగలు.. అడిగినా ఇవ్వలేదు..
తాజాగా మిథున్ చక్రవర్తి ఝార్ఖండ్ లో ఓ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
Published Date - 09:39 AM, Wed - 13 November 24 -
#India
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Published Date - 06:50 PM, Sun - 3 November 24 -
#India
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Published Date - 11:18 AM, Sun - 3 November 24 -
#India
Kejriwal : నన్ను మళ్లీ సీఎం చేయండి అంటూ ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ
Kejriwal : న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు కేజ్రీవాల్ దేశ రాజధానిలో అభివృద్ధిని ఆపడానికి బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించారు, దానిని ఓడించడానికి ప్రజల మద్దతును కోరారు. ఢిల్లీ వాసులను ఉద్దేశించి రాసిన లేఖలో, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినందుకు కాదు, నగర మౌలిక సదుపాయాలు , సేవలను మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాల వల్ల ఐదు నెలల జైలు శిక్ష అనుభవించారని పేర్కొంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.
Published Date - 07:18 PM, Wed - 16 October 24 -
#India
Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court : ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కూటమి సూపర్ 6ను ప్రకటించింది. నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొన్నటి హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 01:00 PM, Tue - 15 October 24 -
#India
Narendra Modi : ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి
Narendra Modi : ప్రధాన మంత్రి మంగళవారం ఎక్స్లో ఒక పోస్ట్లో "ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ స్నేహితులే కాకుండా మహిళా శక్తి కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటుందని నేను విశ్వసిస్తున్నాను.' అని రాసుకొచ్చారు.
Published Date - 09:44 AM, Tue - 1 October 24 -
#India
Priyanka Gandhi : మీ ఓటుతో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : గడచిన పదేళ్లలో రైతులపై లాఠీచార్జీ చేసి దారుణంగా ప్రవర్తించారు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్పి హామీని కూడా ఇవ్వలేదు. అసలు హర్యానా ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
Published Date - 05:28 PM, Mon - 30 September 24 -
#India
PM Modi : మరోసారి బీజేపీ సర్కార్..హర్యానా ప్రజానీకం చెబుతుంది: ప్రధాని మోడీ
Haryana: బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు.
Published Date - 05:01 PM, Wed - 25 September 24 -
#India
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
Published Date - 06:45 PM, Mon - 23 September 24