Edhi Foundation
-
#India
Indian Fishermen : పాక్ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల
కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
Date : 22-02-2025 - 11:38 IST