Economist
-
#India
Narendra Modi : బిబేక్ దెబ్రాయ్ భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు
Narendra Modi : ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ శుక్రవారం 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ సందర్భంగా బిబేక్ దేబ్రాయ్ను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Published Date - 12:19 PM, Fri - 1 November 24