E20 Fuel
-
#automobile
Mahindra: భారతదేశ ఇంధన పరివర్తనకు E20-అనుకూల పెట్రోల్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయని మహీంద్రా పేర్కొంది.
ఈ E20 పెట్రోల్పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది దీనివల్ల వాహనాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం భిన్నంగా ఉంది. E20 వల్ల కేవలం మైలేజీ మాత్రం కాస్త తగ్గుతుందని చెబుతోంది. అంతకు మినహా వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా స్పందించింది. తమ పెట్రోల్ […]
Date : 06-07-2026 - 1:57 IST