Dronacharya Award
-
#South
Sunny Thomas Passes Away: క్రీడ ప్రపంచంలో విషాదం.. ప్రముఖ కోచ్ కన్నుమూత!
సన్నీ థామస్ను 2001లో ద్రోణాచార్య పురస్కారంతో సత్కరించారు. ఆయన 2004 ఏథెన్స్ ఒలింపిక్లలో కోచింగ్ బృందంలో భాగంగా ఉన్నారు. అక్కడ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డబుల్ ట్రాప్ షూటింగ్లో రజత పతకం సాధించి, షూటింగ్లో భారతదేశానికి మొదటి ఒలింపిక్ పతకం అందించారు.
Published Date - 02:07 PM, Thu - 1 May 25