DR
-
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:54 PM, Thu - 7 March 24