Dollar Value
-
#Business
Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో కొనుగోలుదారులకు షాక్
ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 1,26,000గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్ను దాటి ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం మరింత పెరగడంతో, ఇది బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు శ్రావణ మాసంలో ఓ రకమైన ఆర్ధిక భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్తో పాటు పండుగల కాలం కూడా రాబోతుండటంతో, బంగారం కొనుగోలుపై ప్రభావం తప్పకపడనుంది.
Published Date - 09:35 AM, Tue - 29 July 25 -
#Business
Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…
ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
Published Date - 10:51 AM, Sat - 19 July 25