Doctors
-
#Health
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది.
Published Date - 06:45 AM, Sun - 8 June 25 -
#Telangana
Heart Transplant: నిమ్స్లో సంచలనం.. యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి
నిమ్స్లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు.
Published Date - 04:21 PM, Sat - 8 March 25 -
#Health
Coconut Water : కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే మంచిది కాదు – డాక్టర్స్
Coconut Water : కొంతమందిలో ఈ ప్రభావం తీవ్రమై, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
Published Date - 09:40 PM, Wed - 5 March 25 -
#Telangana
Bird Flu : బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. మటన్కు భారీగా పెరిగిన డిమాండ్
Bird Flu : బర్డ్ ఫ్లూ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల్లో భయం ఏర్పడినట్లు చికెన్ కొనేవారు తగ్గిపోయారు, దీంతో చికెన్ ధర తగ్గినా, వ్యాపారులు నష్టపోతున్నారు. అదే సమయంలో, చేపలు, మటన్ వంటి ఇతర మాంసాహారాలపై ఆదరణ పెరిగింది.
Published Date - 12:01 PM, Sun - 16 February 25 -
#South
Maharashtra: మహారాష్ట్రలో అరుదైన కేసు.. 5 లక్షల మందిలో ఒక్కరికి!
వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు కడుపు లోపల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు.
Published Date - 05:58 PM, Sun - 2 February 25 -
#Telangana
Nalgonda : డాక్టర్ల నిర్లక్ష్యం.. కుర్చీలోనే ప్రసవించిన మహిళ
నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్ కు వెళ్లగా..అక్కడ డాక్టర్స్ ఎవరు లేరని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫర్ చేశారు
Published Date - 03:45 PM, Fri - 23 August 24 -
#Health
Tongue Test : రోగి నాలుకను డాక్టర్స్ ఎందుకు చెక్ చేస్తారు.. తెలుసా ?
ఆరోగ్యం బాగా లేక మనం ఆస్పత్రికి వెళితే.. డాక్టర్ తొలుత చూసేది నాలుకనే.
Published Date - 02:47 PM, Wed - 31 July 24 -
#Viral
Maharashtra: కాలికి గాయమైతే సున్తీ చేసి పంపించారు
మహారాష్ట్రలోని థానే జిల్లా షాహాపూర్లో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. తొమ్మిదేళ్ల బాలుడి కాలుకు గాయం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్తే సున్తీ చేశారు. దీంతో తల్లి దండ్రులు షాక్ అయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 05:46 PM, Sat - 29 June 24 -
#Off Beat
Hair In Stomach : ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు.. డాక్టర్లు షాక్!
కడుపులో నుంచి పెద్ద కణుతులు బయటపడ్డ వాళ్లను మనం చూశాం.
Published Date - 01:26 PM, Thu - 30 May 24 -
#Telangana
Basti Dawakhana: దయనీయ స్థితిలో బస్తీ దవాఖానాలు
బడుగు బలహీన వర్గాలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన బస్తీ దవాఖానలు జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి నిర్దేశించిన ఈ గల్లీ ఆసుపత్రులు
Published Date - 11:31 AM, Sun - 17 March 24 -
#Health
Health: ముందస్తు జాగ్రత్తలతోనే ఇన్ఫెక్షన్ల కు చెక్!
Health: ఈరోజుల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దేశంలోని కొన్ని నగరాల్లో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయం మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాలుష్యం కారణంగా మీ శరీరాన్ని ప్రభావితం చేసే అనేక ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. కాలుష్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని చర్యలను పాటించాలని సూచిస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చేతులు, ముఖం కడుక్కోవాలి అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఫస్ట్ స్టెప్.. బయటి నుండి వచ్చిన తర్వాత మీ చేతులు, […]
Published Date - 05:25 PM, Mon - 25 December 23 -
#Speed News
CM Revanth : సీఎం రేవంత్కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు
CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు.
Published Date - 02:20 PM, Mon - 25 December 23 -
#Telangana
Pending Stipends: 15వ తేదీలోగా స్టైఫండ్ చెల్లిస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
తెలంగాణ జూనియర్, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు ప్రతినెలా 15వ తేదీలోగా స్టైఫండ్లను అందజేస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.
Published Date - 05:45 PM, Tue - 19 December 23 -
#Speed News
Uttarkashi Tunnel: సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 40 అంబులెన్స్లు
ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో నేటికి 12వ రోజు. అర్థరాత్రి డ్రిల్లింగ్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అగర్ మెషిన్ బిట్ దెబ్బతింది. హెలికాప్టర్ ద్వారా అగర్ మిషన్ బిట్ రిపేర్ పరికరాలను తెప్పించారు
Published Date - 04:18 PM, Thu - 23 November 23 -
#Health
Health: కిడ్నీలో రాళ్తు వస్తున్నాయా.. అయితే వీటికి దూరంగా ఉండండి!
మారుతున్న జీవన శైలి కారణంగా అనేక రోగాలు మనిషిపై దాడి చేస్తున్నాయి.
Published Date - 05:22 PM, Thu - 5 October 23