Diploma In Fisheries Course
-
#Andhra Pradesh
APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఇందులో భాగంగా, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు నేటి నుంచే (మే 30) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది జూన్ 20గా పేర్కొనబడింది. ఈ నోటిఫికేషన్ను కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతానికి చెందిన భవదేవరపల్లి గ్రామంలోని మత్స్య విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు.
Published Date - 04:29 PM, Fri - 30 May 25