Dhiraj Singh Thakur
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023 ప్రమాణస్వీకారం అనంతరం […]
Published Date - 02:01 PM, Fri - 28 July 23 -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూరర్తిగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్. అలాగే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఎన్నికయ్యారు.
Published Date - 12:51 PM, Tue - 25 July 23