Dharmapuri Arvind
-
#Telangana
Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్
Rajasingh : "నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను" అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి
Date : 01-07-2025 - 11:53 IST -
#Telangana
BJP State presidential Race : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి..ఆ ఇద్దరిలో ఎవరికో..?
BJP State presidential Race : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Nizamabad MP Dharmapuri Arvind) మరియు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Malkajgiri MP Etala Rajender) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది
Date : 28-06-2025 - 8:28 IST -
#Telangana
KTR : కేటీఆర్ కు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలకాలని ధర్మపురి పిలుపు
KTR Padayatra : కేసీఆర్ (KCR) కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని దాంతో హరీశ్ రావు (Harish Rao) పాదయాత్రకు ప్లాన్ చేసారని, ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ (KTR) ఆయన కంటే ముందే తన పాదయాత్రను డిక్లేర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 03-11-2024 - 1:43 IST -
#Telangana
TG : ఉత్తమ్ , కోమటి రెడ్డిలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారు – ధర్మపురి
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి మోసగించిందని ధ్వజమెత్తారు. రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..ఆ పార్టీ నేతలే కూలుస్తారని అరవింద్ అన్నారు
Date : 10-05-2024 - 2:01 IST -
#Telangana
Dharmapuri : ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్..
Dharmapuri Srinivas: కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ(bjp) ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) వెల్లడించారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న డీఎస్ […]
Date : 10-04-2024 - 12:16 IST -
#Telangana
Dharmapuri Arvind: దమ్ముంటే కేసీఆర్ ను పోటీకి దింపండి, కేటీఆర్ కు అర్వింద్ ఛాలెంజ్!
కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు నేను ప్రమాదవశాత్తు ఎంపీని కాదు. నాకు 75 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది
Date : 11-08-2023 - 4:57 IST -
#Telangana
BJP leaders security: కేంద్రం కీలక నిర్ణయం..ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్కు ‘వై’ కేటగిరీ భద్రత
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు కేంద్రం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ ఇద్దరు నేతలకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి.
Date : 10-07-2023 - 1:50 IST